Wednesday, March 27, 2024

మంత్రి కేటీఆర్ ట్వీట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదన్నారు. నిరుద్యోగ భృతి లేద‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు లేవన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, పంట నష్ట పరిహారం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్, కొత్త రేషన్ కార్డుల జాడే లేదన్నారు. రాష్ట్రంలో అప్పులకు కొదవ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement