Wednesday, April 24, 2024

విభజన సమస్యలపై ఈనెల 23న కేంద్ర హోంశాఖ భేటీ

తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఈనెల 23వ తేదీన కేంద్ర హోంశాఖ భేటీకానుంది. హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో సమావేశం జరగనుంది. కాగా ఈ భేటీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు హాజరుకానున్నారు. గతంలో నిర్వహించిన కేంద్ర హోంశాఖ సమావేశంలోని ఎజెండాలో 14అంశాలపై అధికారులు చర్చించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement