Tuesday, April 16, 2024

Breaking: రేపు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రేపు(మంగళవారం) హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4-30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకోనన్నారు. అక్కడి నుంచి  ముచ్చింతల్ లోని జనజీయర్ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ జరుగుతున్న శ్రీరామానుజాచార్యులు సహస్రాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రాత్రి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement