Saturday, April 20, 2024

Breaking: రెండు ట్రక్కులు ఢీకొని.. 9 మంది దుర్మరణం

రెండు ట్ర‌క్కులు ఢీకొని 9 మంది దుర్మ‌ర‌ణం పాలైన ఘోర విషాద ఘ‌ట‌న మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంద్రాపూర్-ముల్ మార్గంలో రెండు ట్రక్కులు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో డ్రైవర్ సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా కూలీలే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement