Thursday, April 25, 2024

Srinagar: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు చనిపోయారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. వారు లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులుని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement