Tuesday, April 23, 2024

Breaking: మెదక్ జిల్లాలో ఈతకెళ్లి.. ఇద్దరు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మామిడికుంట చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతిచెందారు. జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈతకెళ్లి చనిపోయిన వారు వడియారం వాసులు మల్లేష్, యాదగిరిగా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement