Thursday, March 28, 2024

TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..

టీఎస్‌పీఎస్సీ (TSPSC )పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. డాక్య దగ్గర ఏఈ ఎగ్జామ్ పేపర్ కొన్న ఇద్దరిని సిట్ అరెస్టు చేసింది. జనార్ధన్ తరపున డబ్బులను డాక్యాకు మహి భయ్యా అరేంజ్ చేశాడు. ఈ కేసులో మహబూబ్ నగర్ కు చెందిన మైసయ్య, జనార్ధన్ లను సిట్ అరెస్టు చేసింది. ఈకేసులో ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 19కి చేరుకుంది. కొడుకు కోసం తండ్రి రూ.2లక్షలతో ఏఈ పేపర్ ను తండ్రి కొన్నాడు. సిట్ తండ్రి, కొడుకును అరెస్టు చేసిన ఇద్దరిని రిమాండ్ కు తరలిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement