Wednesday, April 24, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. పేపర్ లీక్ ఘటనపై సీఎం కేసీఆర్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. అలాగే మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో సంప్రదింపులు జరుపనున్నారు. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement