అసంతృప్తిలో గులాబీ నేత!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టికెట్ ఇచ్చారు. మంగ‌ళ‌వారం ఉద‌యం టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా భ‌గ‌త్ నామినేష‌న్ వేయ‌నున్నారు. టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. సీటుపై చివ‌రి వ‌ర‌కు ఆశ‌లు పెట్టుకున్న కోటిరెడ్డిని మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి సీఎం ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లారు. ఆయనకు మరో విధంగా న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ … Continue reading అసంతృప్తిలో గులాబీ నేత!