Thursday, April 25, 2024

Breaking: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ ల బదిలీలు

రాష్ట్రంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ ఎలక్టోరల్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ జ్యోతి బుద్ధప్రసాద్ ప్రభుత్వ కార్యదర్శి హ్యాండ్లూమ్స్ కు, సీఎం కార్యదర్శిగా పనిచేస్తున్న రాహుల్ బొజ్జను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా, ప్రజారోగ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వాకాటి కరుణను విద్యాశాఖ కార్యదర్శిగా, మరొక కార్యదర్శిగా పనిచేస్తున్న సయ్యద్ అలీ ముర్తజ రీజ్వి ను డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా, ఇంకొక కార్యదర్శిగా పనిచేస్తున్న శేషాద్రిని జీఏడీ కార్యదర్శిగా, వీర్రాజు కార్యదర్శిగా పనిచేస్తున్న సందీప్ కుమార్ సుల్తానియా ప్రభుత్వ కార్యదర్శి యాట్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement