Thursday, April 25, 2024

గ‌రివిడిలో ప‌ర్య‌టించిన – మంత్రులు బొత్స‌,సీదిరి అప్ప‌ల‌రాజు

గరివిడిలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు పర్యటించారు. గరివిడి పశు వైద్య కళాశాలలో పశువైద్య చికిత్స సముదాయం, పశుగణ క్షేత్ర సముదాయం, విద్యార్థుల వసతి గృహ సముదాయం ప్రారంభించారు మంత్రులు సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ.ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వి. పద్మనాభ రెడ్డి తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement