ఆసియా కప్లో భాగంగా ఇవ్వాల చిరకాల ప్రత్యర్థులు అయిన టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే ఇది ఇంతకుముందులా కాకుండా చాలా టఫ్ ఫైట్ కానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. ఇక టీమిండియా ఫస్ట్ సూపర్ ఫోర్ మ్యాచ్ని పాకిస్తాన్తో జరగడంపై కూడా చాలామంది ఇండియా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఇండియా గెలివాలని కోరుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement