Thursday, April 18, 2024

Cricket: టఫ్​ ఫైట్​.. మరికాసేపట్లో దాయాదుల మధ్య టీ20 పోరు!

ఆసియా కప్​లో భాగంగా ఇవ్వాల చిరకాల ప్రత్యర్థులు అయిన టీమిండియా, పాకిస్తాన్​ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో దుబాయ్​ ఇంటర్నేషనల్​ స్టేడియంలో మ్యాచ్​ జరగనుంది. అయితే ఇది ఇంతకుముందులా కాకుండా చాలా టఫ్​ ఫైట్​ కానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్​ కీలకం కానుందని క్రికెట్​ అనలిస్టులు అంటున్నారు. ఇక టీమిండియా ఫస్ట్​ సూపర్​ ఫోర్​ మ్యాచ్​ని పాకిస్తాన్​తో జరగడంపై కూడా చాలామంది ఇండియా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఇండియా గెలివాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement