Thursday, April 25, 2024

Breaking: విద్యుత్ షాక్ తో.. ముగ్గురు మృతి

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కియోంజర్‌లో విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు మేకల కాపరులు మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement