Saturday, April 20, 2024

Yadadri: ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ముగ్గురు మృతి

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్ర ప‌రిధిలో చోటుచేసుకుంది. నారాయ‌ణాపురం మండ‌లం స‌ర్వేల్ గ్రామ శివారులో ట్రాక్ట‌ర్ బోల్తాప‌డింది. అయితే ఈ ప్ర‌మాదానికి డ్రైవ‌ర్ కు గుండెపోటు రావ‌డ‌మే కార‌ణ‌మై ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారిలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్, ఒడిశా కార్మికులున్నారు.ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement