Thursday, April 25, 2024

Breaking: ఖమ్మం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొటడ్డంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని ముదిగొండ మండలం గోకినపల్లె దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement