Thursday, April 18, 2024

బెంగళూరులో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

బెంగళూరు చామరాజపేటలోని ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భవనంలో బాణసంచా ఒక్కసారిగా పేలడంతో 100 మీటర్లు దూరంలో మూడు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వి.వి.పురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: మరోసారి హస్తినకు సీఎం కేసీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement