Thursday, April 25, 2024

Breaking: నీటిగుంట‌లో ప‌డి.. ముగ్గురు చిన్నారులు మృతి..

నీటిగుంట‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని నాన‌క్ రామ్ గూడ‌లో చోటుచేసుకుంది. గోల్ఫ్ కోర్సు ద‌గ్గ‌ర నీటిగుంట‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు చ‌నిపోయారు. మృతులు టెలికాం న‌గ‌ర్ కు చెందిన దిలీప్, ప‌వ‌న్, షాబాద్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement