Friday, April 19, 2024

ది లూప్ లో సాయిధ‌ర‌మ్ తేజ్ .. ద‌ర్శ‌కుడు ఎవ‌రో .. !

ది లూప్ టైటిల్ తో త‌మిళ హిట్ చిత్రం మానాడుని తెలుగులోకి రీమేక్ చేయ‌నున్నారు. త‌మిళ చిత్రానికి ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు. కాగా ఈ చిత్రంలో శింబు న‌టించాడు. కాగా తెలుగులో సాయితేజ్ న‌టించే ఛాన్స్ ఉంద‌ట‌. త‌మిళ చిత్రంలో విల‌న్ గా ఎస్.జె.సూర్య న‌టించాడు. ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. దాంతో ఆ చిత్ర తెలుగు రీమేక్ హ‌క్కుల కోసం పెద్ద నిర్మాత ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. మ‌రి ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement