Saturday, April 20, 2024

Breaking: సిట్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా

తెలంగాణ రాష్ట్ర సిట్ వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఫామ్ హౌస్ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బీఎల్ సంతోష్ కు నోటీసులు రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement