Saturday, April 20, 2024

నేడు 3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

ఈశాన్య రాష్ట్రాలైన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‍ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీల గడవు ఈ ఏడాది మార్కుచితో ముగియనుంది. దీంతో ఈ 3రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‍ను భారత ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం 2:30 గంటలకు వెల్లడించనుంది. నాగాలాండ్ అసెంబ్లీ గడువు మార్చి 12తో ముగుస్తుండగా.. మేఘాలయ మార్చి 15, త్రిపుర అసెంబ్లీ కాలపరిమితి మార్చి 22తో ముగియనుంది. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement