Friday, March 29, 2024

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్షాల రగడ.. వాయిదా

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్షాల రగడతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే సభలను వాయిదా వేశారు. రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడగా, లోక్ సభ సాయంత్రం 4గంటల వరకు వాయిదా పడింది. రాహుల్ గాంధీ అనర్హతపై రెండు సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో రెండు సభలు వాయిదా పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement