Thursday, April 25, 2024

Breaking: ఢిల్లీ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రికత్త

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆప్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. గుడిసెల కూల్చివేతను నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement