Tuesday, March 26, 2024

తెలంగాణలో 250 దిగువన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 249 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 313 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,61,551కు చేరింది. ఇప్పటి వరకు 6,52,398 మంది కోలుకోగా..మొత్తం 3,895 మంది మృతి చెందారు. ప్రస్తుతం 5,258 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో కొవిడ్‌ రికవరీ రేటు 98.61శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇది కూడా చదవండిః సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స.. ఆపరేషన్ సక్సెస్

Advertisement

తాజా వార్తలు

Advertisement