Friday, April 19, 2024

టాటా చేతికి ఎయిరిండియా: కేంద్రం కీలక ప్రటకన

భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ ఎయిర్‌ ఇండియాను టాటా సన్స్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. టాటా సన్స్‌ బిడ్‌కు కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. డిసెంబర్ నాటికి టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా రానుంది. 68 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా చేతికి ఎయిరిండియా రానుంది. ఎయిరిండియా కోసం టాటా నస్స్, స్పైస్ జెట్ పోటా పోటీగా బిడ్ వేశాయి. అయితే, చివరకు టాటా సన్స్ గ్రూప్ బిడ్ ను దక్కించుకుంది.

ఇది కూడా చదవండి: లఖింపుర్ ఖేరి ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్

Advertisement

తాజా వార్తలు

Advertisement