Thursday, April 25, 2024

Tamil Nadu: బాణ‌సంచా పేలుడు : ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు

బాణ‌సంచా పేలుడు ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెంద‌గా, ప‌లువురు గాయ‌ప‌డ్డ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విరుధు న‌గ‌ర్ లో బాణ‌సంచా పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెంద‌గా, ప‌లువురికి గాయాల‌య్యాయి. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement