Thursday, April 25, 2024

తిరుమ‌ల జ‌న్మ‌భూమి అభివృద్ధి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ‘స్వ‌రూపానంద స‌రస్వ‌తి’

తిరుమలలోని శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మభూమి అభివృద్ధి భూమిపూజ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి , పద్మవిభూషణ్ శ్రీ తులసీ పీఠ్ సేవా న్యాస్ జగద్గురు శ్రీశ్రీశ్రీ రామభద్రాచార్య మహారాజ్ , అయోధ్య రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి , విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరి శ్రీ కప్పగంతుల కోటేశ్వర శర్మ గారు, టీటీడీ అధికారులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement