Wednesday, April 24, 2024

Breaking: ఒకే కుటుంబంలోని న‌లుగురు అనుమానాస్ప‌ద మృతి

ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు వ్య‌క్తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన ఘ‌ట‌న పుణెలో చోటుచేసుకుంది. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే వారి మృతిపై ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భించలేదు. పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే కార‌ణ‌మై ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement