Saturday, April 20, 2024

Breaking: సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ చేశాడు. 49 బంతుల్లో 6 సిక్సులు, 10 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement