Thursday, April 18, 2024

Breaking: బీజేపీ, కాంగ్రెస్ సర్వేలే చెబుతున్నాయ్.. టీఆర్ఎస్ గెలుస్తుందని .. కేటీఆర్

రాబోయే ఎన్నికల్లో 90కి పైగా సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మొన్నటి బీజేపీ సర్వే.. నిన్నటి కాంగ్రెస్ సర్వేలే చెబుతున్నాయి.. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండు పార్టీల సర్వేలు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. ప్రత్యర్థులు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని ఒప్పుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement