Friday, March 29, 2024

ఎన్నికల కమిషన్‎లో సంస్కరణలపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

ఎన్నికల కమిషనర్ల నియామక పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్‎లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నాలుగు రోజుల విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు ప్రతివాదులకు న్యాయస్థానం ఐదు రోజులు గడువు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement