Thursday, April 25, 2024

Breaking: ఎఫ్ఆర్వో హత్య కేసులో.. తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌‌రావు హత్య కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎఫ్ఆర్వో హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని ధర్మాసనం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement