Thursday, April 25, 2024

Big Breaking: రాజద్రోహం చట్టంపై స్టే విధించిన సుప్రీంకోర్టు

రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజద్రోహం చట్టం పున:సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం నిబంధనలు పున:సమీక్షించే వరకు ఐపీసీ సెక్ష్ 124ఏ కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 17వతేదీకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement