Thursday, April 25, 2024

Breaking: హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని మేఘనారెడ్డి సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని మేఘనారెడ్డి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement