Thursday, April 25, 2024

భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు ..

ఒమిక్రాన్ దెబ్బ‌కి దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ ని దెబ‌తీస్తున్నాయి. దాంతో వారు అమ్మ‌కాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 949 పాయింట్లు నష్టపోయి 56,747కి పడిపోయింది. నిఫ్టీ 284 పాయింట్లు కోల్పోయి 16,912కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీల షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement