Wednesday, April 24, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

నేడు ఉద‌యం నుండి న‌ష్టాల్లోనే కొన‌సాగుతూ వ‌చ్చాయి స్టాక్ మార్కెట్లు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 62,626కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,642కి దిగజారింది. హిందుస్థాన్ యూనిలీవర్ (1.42%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.81%), నెస్లే ఇండియా (0.75%), యాక్సిస్ బ్యాంక్ (0.59%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. టాటా స్టీల్ (-2.50%), డాక్టర్ రెడ్డీస్ (-2.35%), ఇన్ఫోసిస్ (-1.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.32%), భారతి ఎయిర్ టెల్ (-1.27%) టాప్ లూజర్స్ మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement