Friday, March 29, 2024

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 714.53 పాయింట్లు కోల్పోయి 57,197.15, నిఫ్టీ 220.60 పాయింట్లు క్షీణించి 17,172 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది. హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, సిప్లా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు వెనుకపడిపోగా.. అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, మారుతీ సుజుకీ టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement