Tuesday, March 26, 2024

Sports: భావోద్వేగం.. విజ‌య తీరాల‌కు చేరుతామ‌న్న ధీమా!

ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పివి. సింధు శుభారంభం చేసింది. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 5 ర్యాంక‌ర్‌పై గెలిచిన తీరు ఎంతో అభినంద‌నీయం అని ట్విట్ట‌ర్‌లో సిక్కిరెడ్డి ఓ ఫొటోను షేర్ చేశారు. దానికి ‘‘The emotions says it all! Good win against world no 5 pair’’ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇప్పుడీ ఫొటోను చాలామంది లైక్ చేస్తూ.. సింధూ ఇండియా స‌త్తా చాటుంద‌ని అభినందిస్తున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement