Friday, April 19, 2024

ఢిల్లీ గంగారం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఢిల్లీ గంగారం ఆసుపత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది. వైద్యులు సోనియాకు పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, గతంలో అస్వస్థతకు గురైన సోనియా కొన్ని రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటినుంచి ఆమె రొటీన్ చెకప్ చేయించుకుంటున్నారు. అందులో భాగంగా చెకప్ చేయించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement