Friday, April 26, 2024

వాహనదారులకు కాస్త ఊరట!

వాహనదారులకు ఊరట… దీపావళి సందర్భంగా వాహనదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెట్రోల్‌ పై రూ.5, డీజిల్‌ పై రూ.10 ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో సెంచరీ దాటి వాహనాదారులకు భారంగా మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయి. తగ్గిన పెట్రో ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

పనిలో పనిగా వాహనాదారులకు మరింత ఉపశమనాన్ని కలిగించేలా రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌ వ్యాట్ తగ్గించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement