Thursday, April 25, 2024

జమ్ముకశ్మీర్ : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందిన ఘటన జ‌మ్మూలోని సిద్రా ఏరియాలో చోటుచేసుకుంది.. అయితే ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు అందాల్సి ఉంద‌ని జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు తెలిపారు. జ‌మ్మూలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి, మెడిక‌ల్ కాలేజీకి ఆ మృత‌దేహాల‌ను త‌ర‌లించారు. అయితే వారు ఎలా చనిపోయారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement