Friday, March 29, 2024

Breaking: ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు

ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో సోదాలు జరుగుతున్నాయి. గ్యాంగ్ స్టర్లు, వారికున్న సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement