Thursday, April 25, 2024

271పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (87) ఔట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు బంగ్లాదేశ్ బౌలర్లను పరుగులు పెట్టిస్తున్నారు. ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తిస్తున్నారు. భారత్ జట్టు 271 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అయితే భారత్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 105 బంతుల్లో 87 పరుగులు చేసి షకీబల్ హసన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement