Wednesday, April 24, 2024

Breaking: కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాసేపటి క్రితం రాష్ట్రంలోని ధార్వాడ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న ఓ వ్యాన్ .. చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి వ్యానులో 20 మంది ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరికొందరు గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement