Wednesday, April 24, 2024

స‌ర్కారువారి పాట ట్రైల‌ర్ – అద‌రగొట్టారుగా

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తోన్న చిత్రం స‌ర్కారువారి పాట‌. ఈచిత్రంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు.. కీర్తిసురేశ్ జంట‌గా న‌టిస్తున్నారు. మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్టుగానే మూవీ ల‌వ‌ర్స్, మ‌హేశ్ అభిమానుల‌కు అదిరిపోయే అప్‌డేట్ అందిస్తూ..ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. స‌ర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్ కుంభ‌కోణాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మే 12న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో టీం ప్ర‌మోష‌న్స్ తో బిజీ అయిపోయింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement