Thursday, April 25, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టుకు సర్కార్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సవాల్ చేసింది. పిటిషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలని దుష్యంత్ దవే కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలూ ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేవారం విచారణకు అనుమతిస్తామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement