Friday, March 29, 2024

Big Breaking: గవర్నర్ పై పిటిషన్ ఉపసంహరించుకున్న టీఎస్ సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తీరుపై ప్రభుత్వం వేసిన పిటిషన్ లో అనూహ్యం పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని సర్కార్ కోర్టుకు తెలిపింది. రాజ్యాంగం ప్రకారమే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ ఉంటుందని టీఎస్ సర్కార్ తెలిపింది. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ తేదీని మార్పు చేయనుంది. 3వతేదీకి బదులుగా 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement