Friday, March 29, 2024

Khammam: ఆర్టీసీలో కరోనా కలకలం.. డ్రైవర్లు, కండక్టర్లకి కరోనా

ఖమ్మం  జిల్లాలో ఆర్టీసీలో కరోనా కలకలం సృష్టిస్తోంది.  భారీగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకి కరోనా బారిన పడుతున్నారు. వారం వ్యవధిలో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా భారిన పడ్డారు. వీరికీ 11వ తేదీ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని అధికారులు తెలిపారు. పండుగ సెలవుల్లో నెలకొన్న రద్దీతో వారు కరోనా బారిన పడ్డారని, ఖమ్మం డిపో పరిధిలో 21, కొత్తగూడెం 7, భద్రాచలం 4, మధిర 3, సత్తుపల్లిలో ముగ్గురు కరోనా భారిన పడ్డారని వారు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement