Tuesday, April 23, 2024

యాదాద్రిలో బస్సు-కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

యాదాద్రి భూవనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్మలరామారం మండలం చీకటిమామిడి వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలైయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement