Thursday, April 25, 2024

Breaking: రోహిత్ శర్మ సెంచరీ

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు కెప్టెన్ రోహత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 171 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. 96 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఫోర్ తో సెంచరీ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement