Friday, April 19, 2024

Breaking: పద్మశ్రీ వనజీవి రామయ్య కు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స

ఖమ్మం : పద్మశ్రీ వనజివి రామయ్య యాక్సిడెంట్‌కు గుర‌య్యారు. ఇవ్వాల (బుధవారం) ఉదయం ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కలకు నీళ్ళు పోసెందుకు రోడ్డు దాటుతుండగా ఈ ప్ర‌మాదానికి గురైన‌ట్టు తెలుస్తోంది. వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఐసీయూలో అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement